షర్మిలా అనే యువతి కోయంబత్తూర్ లో తొలి మహిళా డ్రైవర్ గా బస్సును నడిపిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే పబ్లిసిటి ఆమె జాబ్ పోయేలా చేసింది.