ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ఆరోపణలు చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాక సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖలో ముద్రగడ.. రాధాకృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు. నోట్ల రద్దు సమయంలో రాధాకృష్ణ బంగారు షాపులు యజమానులను బెదిరించి నల్లడబ్బును చెలామణిలోకి తీసుకు వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ లేఖ కలకలం సృష్టిస్తోంది. ఇది కూడా చదవండి: మోహన్ బాబుకి 300 […]
ప్రముఖ మీడియా అధినేత ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ సంస్థ. విధులకు ఆటంకం కల్గించారనే అభియోగంపై జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఐపీసీ 353, 341, 186, 120(బీ) సెక్షన్ల కింద కింద రాధాకృష్ణ పై కేసు నమోదు అయ్యింది. సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయ ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు […]