ప్రస్తుతం మానవుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించాడు. ఎప్పటికప్పుడు తన అవసరాల కోసం ఎన్నో కొత్త పరికరాలు సృష్టిస్తున్నాడు. భారత దేశంలో ఎంతో మంది యువత పెద్దగా చదువు లేకున్నా తమకు ఉన్న పరిజ్ఞానంతో అవసరాల కోసం కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశం నలుమూల నుంచి భక్తులు వివిధ మార్గంలో తిరుపతికి చేరుకుంటారు. అలానే నిత్యం ఎన్నో వాహనాలు తిరుమలకు వెళ్తుంటాయి.
ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధలు విధిస్తున్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు నిబంధనలలో, ఐసీపీ సెక్షన్లలో ప్రభుత్వాలు మార్పులు చేస్తున్నాయి.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడుల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
భారత దేశంలో ఎంతో మంది పారిశ్రామివేత్తలు ఉన్నా.. వారిలో ఆనంద్ మహీంద్రా తీరు ప్రత్యేకంగా ఉంటుంది. బిజినెస్ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నా.. ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. సృజనాత్మకత ఏ రూపంలో ఉన్నా.. స్ఫూర్తినిచ్చే వీడియోలు ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ఉంటారు. టాలెంట్ ఉండి గుర్తింపు లేనివారిని వెలుగులోకి తీసుకురావడమే కాదు.. వారికి తన కంపెనీలో ఉద్యోగవకాశాలు కూడా కల్పిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో […]
రుణం పొందిన నెల రోజుల్లో కారు తాలూకు పత్రాలు అందజేయాలని ముత్తూట్ షరతు విధించింది. డబ్బులు చేతికి రాగానే సాకేత్ వాటిని సొంతానికి వాడుకున్నాడు. కారుకు సంబంధించిన పత్రాలను సంస్థకు అందచేయలేదు. 15నెలల పాటు వాయిదాలు సరిగ్గానే కట్టాడు. ఆ తరువాత నుంచి కట్టడం మానేశాడు. దీంతో ముత్తూట్ నిర్వాహకులు వాకబు చేయగా అసలు ఆయన కారే కొనుగోలు చేయలేదని తేలింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సాకేత్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని […]