తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన సతీమణికి అస్వస్థతకు గురయ్యారని వార్తలు రాగా, ఆ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేపట్టారు.