మిగతా జట్ల అభిమానులు చేశారంటే ఓ అర్థముంది. కానీ ఆర్సీబీని సొంత కెప్టెనే ట్రోల్ చేయడం.. ఈ జట్టు ఫ్యాన్స్ కి మైండ్ పోయేలా చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అయిన షాహిద్ అఫ్రిదీని దారుణంగా ట్రోల్ చేశాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా మిస్టర్ ఐపీఎల్ అఫ్రిదీని ట్రోల్ చేశాడు.