ఆపద సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి విద్యార్థుల పాలిట దేవుడయ్యాడు ఆ ఉపాధ్యాయుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది విద్యార్ధుల ప్రాణాలను రక్షించి గొప్ప పని చేశాడు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నా ఆ టీచర్ పై అభినందనలు వెల్లవెత్తుతున్నాయి.