కొద్ది రోజుల క్రితం ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపిందో మనందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. అందులో కొంతమంది గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.