తరచుగా రైలు ప్రయాణాలు చేసే వారు ఈ ఒక్క పని చేయడంతో వారు కుటుంబానికి కొండంత భరోసానిచ్చినవారువుతారు. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసే సమయంలో ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుని రూపాయి కంటే తక్కువ చెల్లించి ఏకంగా రూ. 10 లక్షల వరకు బీమా పొందవచ్చు. ఆ వివరాలు మీకోసం..
అత్యవసరంగా రైలు ప్రయాణం చేయాలా..? మీ వద్ద టిక్కెట్ కు సరిపడా డబ్బులు లేవా! అయినా బెంగ అక్కర్లేదు. ప్రయాణీకులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకుగాను ఐఆర్సీటీసీ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
రాత్రిపూట రైలు ప్రయాణం చేసే వారు ఖచ్చితంగా కొన్ని నిబంధనలను తెలుసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ మీద చర్యలు తప్పవు. మరి ఆ నిబంధనలు ఏమిటో తెలుసుకోండి.
యువతి బండబూతులు తిట్టిందని ఓ 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అలా అని సదురు యువకుడు యువతితో గొడవ పెట్టుకోలేదు. పొరపాటున యువతి కాలు తొక్కాడట. అంతే.. అతడికి జీవితంపై విరక్తి కలిగేలా తిట్టిందట.
సుదూర ప్రయాణాలు చేసేవారు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకు తక్కువ ఛార్జీ ఉండటం ఒక కారణమైతే.. అలసట లేకుండా సురక్షిత ప్రయాణం చేయొచ్చన్నది.. మరో కారణం. అలాంటి సమయాల్లో ముందుస్తుగా రిజర్వేషన్లు చేసుకుని ప్రయాణిస్తుంటారు. అయితే అలా ప్రయాణం చేసేటప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అందులోనూ ముఖ్యంగా.. మనం రిజర్వ్ చేసుకున్న సీటులో వేరొకరు కూర్చోవడం.. లేవమంటే లేవరు. పైగా వాదనలకు దిగుతుంటారు. సీట్ షేర్ చేసుకుందాం అంటూ ఉచిత […]