సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో వింతలు, విశేషాలు మన కళ్ల ముందు అవిష్కరిస్తున్నారు. యూట్యూబ్ చూసి ఎంతోమంది ఔత్సాహికులు తమకు తెలియని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని దుష్ఫలితాలు ఇస్తున్నాయి.
ఆడ పిల్ల పుట్టిందనగానే సంబరపడిపోయే తల్లిదండ్రులు.. ఆమెను కంటికి రెప్పలా కాపు కాచి, పెంచి, పెద్ద చేసి, విద్యా బుద్దులు నేర్పుతారు. ఆ తర్వాత ఓ అయ్య చేతిలో పెట్టేందుకు తాపత్రయపడుతుంటారు. పెళ్లి సంబంధాలు చూడటం దగ్గర నుండి ఆమె అత్తారింటి
బస్సు చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్కు పరుగులు తీస్తోంది. ఎక్కిన ప్రయాణీకులు లగేజీ సర్దుకుంటుండగా.. మరికొంత మంది నిద్రలోకి జారుకుంటున్నారు. అంతలోనే ఏదో అలజడి. ఏమైందో ఏమో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది.
ఇప్పటి వరకు ఆషాఢ మాసంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. శ్రావణ మాసం మొదలైన నాటి నుండే భాజాలు, భజంత్రీలు మోగనున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే స్టార్ నటీనటులు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే.
ప్రజలచే, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు.. వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. ప్రజా సేవకే పాటు పడాల్సిన శాసన కర్తలు.. వ్యామోహాలకు గురై అవమానాలు పాలవుతున్నారు.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. సుమారు నెల రోజుల నుండి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇప్పుటి వరకు 150 నుండి 180 మధ్య ఊగిసలాడుతున్న టమాటా రేటు.. రూ. 200 పలుకుతుంది.
దేశంలోని ప్రజలపై న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దోషులుగా నిర్ధారణై.. వారికి శిక్షలు పడే సమయానికి బాధితులకు నిజమైన న్యాయం జరగడం లేదన్న అపవాదు ఉంది.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను చిధ్రం చేస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, చదువు, ప్రేమ, ఇతర వ్యక్తిగత సమస్యలను బూతద్దంలో పెట్టుకుని చూస్తూ చావే పరిష్కారమనుకుని భావించి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.
కోలీవుడ్ బిగ్బాస్ -7లోకి సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు సెలెక్ట్ అయ్యారు. మరికొందరు బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీకి దాదాపుగా కన్ఫామ్ అయ్యారు. వారిలో కోయంబత్తూరుకు చెందిన మహిళ కూడా ఎంపిక అయ్యారు.
ఈ సృష్టికి మూలం తల్లి. అమ్మ లేకుండా మానవ జాతి మనుగడ సాగించడం ప్రశ్నార్థకమే. పిల్లలు తొలి పలుకులు, మాటలు, నడకలు నేర్చుకునేది అమ్మ దగ్గరే. తొలి గురువు, దైవం కూడా మాతృమూర్తినే. తాను మరణిస్తానని తెలిసినా.. మరో జీవం పోసేందుకు సిద్ధమౌతుంది.