ఈ మద్య భూమి, ఆకాశంలోనే కాదు సముద్ర ప్రాంతాల్లో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరిమితికి మించి ప్రయాణీకులతో వెళ్తున్న నౌకలు అనుకోకుండా ప్రమాదాలకు గురి అవడం.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.