సాయి పల్లవి.. టాలీవుడ్ లో సెలక్టీవ్ గా కథలను ఎంచుకుంటుంది అన్న గుర్తింపు పొందింది. అదీకాక అద్భుతమైన నటన కనబరుస్తుంది అన్న బిరుదును కూడా సొంతం చేసుకున్న సాయి పల్లవి, తాజాగా ఓ డైరెక్టర్ మాయాలో పడినట్లు తెలుస్తోంది.