టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సెల్పీ ఇవ్వలేదని కొందరు వ్యక్తులు షాపై దాడి చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పృథ్వీ షాకు అండగా నిలబడ్డాడు సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్.