సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉంటే మనకు ఎందుకు వచ్చిన గొడవ అనుకొని వెళ్లేవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు.. అతి కొద్ది మంది మాత్రమే అయ్యో పాపం అని ఆపదలో ఉన్నవారిని రక్షిస్తుంటారు. ఇక మూగజీవాల పరిస్థితి మరీ దారుణం.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ చనిపోతుంటాయి.