తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ మూవీ భారీ అంచనాల మధ్య రేపు రిలీజ్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన క్రేజీ ఫిలిం.. ‘బ్రో’ (ది అవతార్) థియేట్రికల్ ట్రైలర్కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. జూలై 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతోంది.
ఓటీటీ ఆడియెన్స్ను అలరించడానికి మరో మూవీ అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘విమానం’. సముద్రఖని, అనసూయ భరద్వాజ్ లాంటి స్టార్ నటులు యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోనే చూసేయొచ్చు.
ఆమె తెలుగు చేసింది జస్ట్ రెండంటే రెండు సినిమాలు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఇప్పుడు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. సముద్రఖని డైరెక్ట్ చేసి, నటించిన వినోదయ సీతమ్ సినిమా రీమేక్ లో పవన్- సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానుల్లో పూనకాలు లోడింగ్ అవుతుంటాయి. ఎప్పుడెప్పుడు పవన్ సినిమాను థియేటర్లలో చూద్దామా అని ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
అతడో ప్రముఖ దర్శకుడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా తొలుత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సొంత భాషతో పాటు తెలుగులోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా మారిపోయాడు. అలాంటి ఆయన ఆఫీస్ లో దొంగతనం జరిగింది. అది చేసింది ఓ మహిళ కావడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దొంగతన గురించి మీరు కచ్చితంగా షాకవుతారు. అలాంటి ఆశ్చర్యకర రీతిలో దొంగతనం […]
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సినీ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాజకీయాలతో ఎంత బిజీగా ఉంటున్నా.. సినిమాలను మాత్రం నిర్లక్ష్యం చేయటం లేదు. ఇటు అభిమానుల్ని, అటు వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయటానికి చూస్తున్నారు. అందుకే వరుసగా సినిమాలను లైన్లో పెట్టారు. పవర్ స్టార్ ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా […]