రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి రైతు భరోసా సాయానికి సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. ఏపీ ప్రభుత్వం 27వ తేదీన రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సీడీ డబ్బులను జమ చేయనుంది.