బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై మూవీతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.