పెరుగుతున్న సాంకేతికత, అభివృద్ధి, మారుతున్న జీవన విధానం.. ఎన్నో మార్పులు చేసుకుంటున్నా ఇంకా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగడానికి కారణం ఏంటని మీరు గమనించారా? ప్రయాణికులు ఎక్కువైపోయారని అనుకుంటున్నారా? నిజం అది కాదు, బోగీలను తగ్గించేయడం వల్లే రద్దీ పెరిగిపోతుంది. ఈ దేశంలో 60 శాతం మంది పైగా సామాన్యులు, పేద ప్రజలు జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఫలానా రైలుకి ఉండాల్సినన్ని జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలు ఇప్పుడు ఉన్నాయా? అంటే లేవు. దీనికి కారణం?
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో ఒకటిగా నిలుస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునే భక్తులకు రైల్వే శాఖ తాజాగా ఓ గుడ్ న్యూస్ ను ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది.
నేటికాలంలో అవినీతి సొమ్ము కోసం ఆరాటపడేవాలు ఎక్కువ అయ్యారు. అలానే చాలా మందిలో నిజాయితీ అనేది కనుమరుగైంది. అందుకే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటివి కొన్ని షాపులు, హోటళ్లలో ఇతర దుకాణాల్లో జరుగుతుంటాయి. అయితే ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే లో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. బాటిల్స్, ఆహార పదార్ధాలపై రైల్వే శాఖ నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు కొందరు అమ్ముతుంటారు. ఇలాంటి అదనపు వసూలపై కొందరు పౌరులు పోరాడి.. […]
సోషల్ మాద్యమాలు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ.. సెల్ఫీ మోజు ఎక్కువ అయ్యింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అందమైన ప్రదేశాలు, సెలబ్రెటీలు, ఆత్మీయులు ఏదీ మిస్ కాకుండా సెల్ఫీ తీసుకొని జ్ఞాపకంగా దాచుకుంటున్నారు. రెండు రైళ్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా తీసుకున్నా సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో వంక చూస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటా […]