ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ ఎట్టకేలకు వచ్చేసింది. నిజంగా ఫస్ట్ గ్లింప్స్ మామూలుగా లేదు. ఫస్ట్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.
‘ప్రాజెక్ట్ – K’ నుంచి బుధవారం (జూలై 19) మధ్యాహ్నం రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్లుక్ విడుదల చేయబోతున్నామంటూ మిల్లీ సెకన్లతో సహా టైం చెప్పి అంచనాలు పెంచేశారు. ఆ తర్వాత కాసేపటికి పోస్టర్ కాస్త ఆలస్యమవతుందని మరో ట్వీట్ వేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం.. Project K నుండి ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫస్ట్లుక్ వచ్చేసింది.
ప్రాజెక్ట్ కే ఈ ఘనత సాధించనున్న తొలి ఇండియన్ సినిమాగా నిలవనుంది. ఇది తమకు ఎంతో గర్వకారణమైన విషయమని, శాన్-డీగో వచ్చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కించారు. గత నెల 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. సినిమా తొలి ఆట నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.
ప్రాజెక్ట్ కే నటీనటుల రెమ్యూనరేషన్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం హీరో ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ -కె కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో జాయిన్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.
గతంలో పోలిస్తే.. సినీ పరిశ్రమలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరో పెద్ద హీరో అతిథిగా విచ్చేసి.. సినిమా టీమ్కు అభినందనలు తెలుపుతున్నారు. అంతేనా మేమంతా బాగున్నాం అని చెప్పేందుకు మల్టీ స్టారర్ మూవీలో నటిస్తూ.. మరికొందరికి ఆదర్శప్రాయంగానూ నిలుస్తున్నారు మన హీరోలు. అందులోనూ యంగ్ జనరేషన్లో స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు.
ప్రభాస్ పేరు చెప్పుకుని రూ. 4 వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. టాలీవుడ్ లో అన్ని సినిమాలు చేసే బిజినెస్ ఒక ఎత్తు ఐతే డార్లింగ్ సినిమాలు చేసే బిజినెస్ ఒక ఎత్తు.