విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తోన్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు. దీని వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది.
తెలుగు భాష క్రమంగా తన ఉనికిని కోల్పోతోంది. చదువుతో పాటు అన్నింటా ఆంగ్లభాష ఆధిపత్యం పెరగడంతో తెలుగు ప్రాభవం బాగా తగ్గుతోంది. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన ఈ తరుణంలో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ఘటన తెలుగు భాషా ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు ఏవైనా వారు చెప్పిందే ఫీజు. చెప్పినంత కట్టడం తప్ప తల్లిదండ్రులకు పెద్ద ఆప్షన్స్ ఉండవు. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు నిర్ధిష్టమైన ఫీజులు ఖరారు చేయాలని ఎప్పటినుంచో ఉన్న వాదనే. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సంవత్సర ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఫీజుల వివరాలతో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. విశ్రాంత […]