న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న జనానికి నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను కొంత మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్య తరగతి వారికి ఇది నిజంగా తీపి కబురే అని చెప్పవచ్చు. దీపావళి పండగ సందర్బంగా మోదీ ప్రభుత్వం […]
చెన్నై- నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి వారు సతమతమవుతున్నారు. చాలీ చాలని జీతాలతో బతకలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. అందులోను పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు సామాన్యులు. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు దాటేసింది. ప్రతి రోజు చమురు ధరలపై రివ్యూ చేస్తన్న కంపెనీలు, ఎంతో కొంత ధరను పెంచేస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతున్నాయు. […]