దేశ విభజన మత ప్రాతిపదికన జరిగింది. పాకిస్తాన్, భారత్ దేశం కింద విడిపోయాయి. ముస్లింలు పాకిస్తాన్ వెళ్లేందుకు, హిందువులు భారత్లో ఉండేందుకు సిద్ధమయ్యారు. కానీ ఈ విభజన సమయంలో నరమేధమే జరిగింది. అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిర్వాసితులు అయ్యారు. కొన్ని కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి.