భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్ లో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి సమాచారం తెలియక పోవడంతో కుటుంబసభ్యులు ఆందోలనకు గురవుతున్నారు.