గత ఏడాది నేపాల్ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా ప్రాణ నష్టమే కాదు.. బారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఏడాది టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంతో కోట్ల నష్టమే కాదు.. 50 వేల మంది మరణించారు.