సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కెటిఆర్, శైలిమ దంపతులు తనయుడు హిమన్షురావు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అంతేకాదు.. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో అతని ప్రతిభను మెచ్చి సీఏఎస్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు.