ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి ఎన్నో ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన సొంత ఊరైన నీలకంఠాపురంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతున్నారు.