ప్రపంచ దిగ్గజ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా బాధ్యతలు స్వీకరించడం కొత్తేం కాదు. ఇప్పటికే గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో పేరు చేరింది.