రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలోని వైశాలీ అనే యువతిని నవీన్ రెడ్డి అనే యువకుడు 100 రౌడీల సాయంతో ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు 6 గంటల్లోనే చేదించి యువతిని రక్షించారు. ఇక కిడ్నాప్ అనంతరం నిందితుడు యువతిని వదిలేసి అక్కడి నుంచి మరి కొందిమంది కనిపించకుండపోయారు. అనంతరం పోలీసులు అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక అప్పటి నుంచి పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడు నవీన్ రెడ్డి […]