మనం గుడికి, పుణ్యక్షేత్రాలకు వెళితే అక్కడి ఆనవాయితీ ప్రకారం నడుచుకుంటాం. అయితే భక్తులు వారి కోరికలను దేవునికి నివేదిస్తారు. భక్తుల కోరికలు తీరిన వెంటనే వారి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు కొబ్బరికాయలు కొడతారు. కొందరు ముడుపులు కడతారు, మరికొందరు కానుకలు సమర్పిచుకుంటారు.