ఈజీ మనీ కోసం ఈ మద్య కాలంలో చాలా మంది చైన్ స్నాచింగ్, ఖరీదైన మొబైల్ చోరీలకు పాల్పపడుతున్నారు. పోలీసులు చోరీకి గురైన మొబైల్స్ ని గుర్తించి బాధితులకు అందిస్తున్న విషయం తెలిసిందే.