తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు శరత్ బాబు. ఎలాంటి పాత్రలైనా అవలీలగా నటించిన ఆయన ఎంత గొప్ప నటుడు అయినా.. వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది సినీ దిగ్గజ నటీ,నటులు కన్నుమూశారు. ఈ ఏడాది కూడా వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు.
ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మన కళ్ల ముందు సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోతుంటారు. సాధారణంగా చిన్న పిల్లలు చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అప్పుడప్పుడు చాక్లెట్లు గొంతులో ఇరుక్కొవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.. కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది.. అప్పటి వరకు ఆనందంగా అందరి ముందు అల్లరి చేసిన ఏడేళ్ల బాలుడు చాక్లెట్ […]
గతంలో ఎలుకలు రోగులను గాయపర్చిన ఘటనలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వార్తలో నిలిచింది. తాజాగా మరోసారి వార్తలోకి వచ్చింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పాము హల్ చల్ చేసింది. ఎంజీఎం ఆసుపత్రిలోకి రోగులతో పాటు పాములు కూడా వస్తున్నాయి. నిన్న సాయంత్రం ఫివర్ వార్డులోకి ఓ నాగుపాము దూరింది. ఆ పామును చూసి.. రోగులు, ఆసుపత్రి సిబ్బంది వణికిపోయారు. ఈక్రమంలో వార్డు బాయ్ ఒకరు పాముును పట్టుకుని బయట వదిలేశాడు. ఆస్పత్రి వార్డుల్లోకి విష పురుగులు రావడంపై […]
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి.. నిత్యం ఏదో ఓ వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుక కోరకడంతో ఐసీయూలో ఉన్న రోగి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే ఆస్పత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. చేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్లిన చిన్నారి.. ఏకంగా అనంతలోకాలకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడు, లింగ్యాతండాకు చెందిన భూక్య శివ, […]
తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ ఎంజీఎంలో రోగిపై ఎలుకలు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. నిన్న ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి ని ఎలుకలు కొరికి వేయడంతో తీవ్ర రక్తస్రావంతో బాధపడ్డాడు. ఈ విషయంపై వైద్య సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ సర్కార్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై నిప్పులు చెరుగుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన […]
కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉంటున్నాయని.. నిత్యం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని.. వైద్య సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటారని ప్రభుత్వం చెబుతుంది. కానీ సరైన వసతులు లేక సిబ్బంది కొరత కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తునే ఉన్నాయి. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. వరంగల్ లోని […]
వరంగల్ క్రైం- హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మానవ మృగం రాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రైవ్లే ట్రాక్ పై రాజు మృత దేహాన్ని గుర్తించారు. దీంతో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కానీ రాజును పోలీసులే చిత్రహింసలకు గురిచేసి, పోలీసులే చంపేశారని అతడి తల్లి, భార్యతో సహా బంధువులు ఆరోపిస్తున్నారు. ఐతే […]