పోలీసులు అంటేనే కర్కషత్వానికి మరో పేరు అనుకుంటారు కొందరు. కానీ వారిలో కూడా జాలి, దయ ఉంటుందన్న అనేక సంఘటనలు మనం చూశాం. గత కొన్ని రోజుల క్రితం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ గాయపడితే.. ఆమెకు నోటి ద్వారా గాలి అందించి ప్రాణాలు కాపాడింది అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్. ఆ ఘటన మరువక ముందే.. […]
అమరావతినే ఏకైక రాజధాని చేయాలంటూ రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ శ్రేణులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు సైతం ర్యాలీలు చేస్తున్నాయి. అక్టోబర్ 15న విశాఖలో మహా గర్జన నిర్వహించనున్న విషయం తెలిసిందే. అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా చేరుకుంది. అక్కడ అమరావతి రైతుల పాదయాత్రకు రెండోరోజు సైతం నిరసన సెగ తప్పలేదు. మొదటిరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం […]
రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి చేపట్టే మహా పాదయాత్రకు మద్దతు తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జనసేన అధినేత పవన్కళ్యాణ్ కోరినట్లు జనసేన పార్టీ తెలిపింది. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని జేఏసీ నేతలు కలిశారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు దాదాపు 45 రోజుల పాటు మహా పాదయాత్ర […]