మహారాష్ట్రలోని మతపరమైన పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1 నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నారు. ఆలయ ట్రస్ట్, మహారాష్ట్ర పోలీసులు తీసుకున్న ఓ నిర్ణయం ఈ బంద్ కి ప్రధాన కారణం.