ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు.. విన్నాం. పాకిస్తాన్ నుండి శ్రీలంక వరకు మన దేశ పోరగాళ్ల కోసం భారత్కు వచ్చేసిన మహిళ గాధల్ని చదివాం. సీమా హైదర్ (పాకిస్తాన్), జూలీ(బంగ్లాదేశ్), పోలాక్ బార్బరా(పోలాండ్), విఘేశ్వరి(శ్రీలంక) నుండి వచ్చేశారు.
సహజీవనం అగ్రిమెంట్ ప్రకారం తన ప్రియురాలిని తన భర్త విడిపించి తనకు అప్పజెప్పాలని ఓ ప్రియుడు కోర్టును ఆశ్రయించాడు. ఆమెను భర్త, అతడి కుటుంబ సభ్యులు అక్రమంగా నిర్భంధించారని,. వాళ్ల చెర నుండి విడింపించాలని కోరాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..?
ఒంగోలు- ఈ మధ్య కాలంలో సహజీవనం చాలా సహజమైపోయింది. సినిమా స్టార్స్, సెలబ్రెటీలే కాదు, మామూలు జనం సైతం సహజీవనంవైపు మొగ్గుచూపుతున్నారు. ఐతే అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేయడం మామూలే, కానీ ఇద్దరు అమ్మాయిలు కలిసి సహజీవనం చేయడమే విడ్డూరంగా ఉంది. అవును ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు అమ్మాయిల సహజీవనం వివాదాస్పదంగా మారింది. ఒంగోలులో ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా లక్ష్మి, రాణి అనే ఇద్దరు యువతుల మధ్య పరిచయం ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరి […]
సినీ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో కరాటే కళ్యాణిది ఒక ప్రత్యేకమైన స్థానం. కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా, సామాజిక సమస్యలపై కూడా ఆమె తన గొంతుకను బలంగా వినిపిస్తుంటారు. అన్యాయానికి గురైన వారి పక్షాన నిలబడుతూ వారి కోసం పోరాటం చేయడానికి ఆమె వెనకడుగు వేయరు. సినిమాల్లో బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కళ్యాణి బిగ్బాస్ 4 ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే […]