భార్యా భర్తల బంధం కూలేందుకు మనస్పర్థలే ప్రధాన కారణమౌతున్నాయి. ఇద్దరి మధ్య ఓ విషయం చర్చకు వస్తే.. దాన్ని డిబేట్గా సాగదీసుకుని.. తమదంటే తమ నిర్ణయమే కరెక్ట్ అని గొడవల వరకు తెచ్చుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్. సేవే ప్రాధాన్యంగా చెప్పబడుతున్న ఈ వ్యవస్థలో వాలంటీర్లు కీలక పాత్ర ధారులు. వితంతు, వృద్ధాప్య వంటి పింఛన్ల కోసం గంటల తరబడి
ఆడపిల్ల పుడితే ఇంటికి కళ వస్తుంది అంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆడ పిల్లల పట్ల తల్లిదండ్రులు మక్కువ చూపిస్తున్నారు. పుట్టిన దగ్గర నుండి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ.. ఆమె ఆశయాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియాకు బానిసలైపోయారు నూటికి 99 శాతం మంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి యాప్స్ ద్వారా సరిహద్దులు దాటి స్నేహాలు చేస్తున్నారు. స్నేహమే కాదూ ప్రేమ గీతాలు ఆలపిస్తున్నారు.
వరుసగా జరుగుతున్న రైళ్ల ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ఘటనలో మూడు రైళ్లు ఢీకొనగా.. సుమారు 300 మంది చనిపోయిన సంగతి విదితమే.
టమాటా లేనిదే వంట చేయడం కష్టమౌతుంది మహిళలకు. కానీ కొన్ని రోజుల నుండి టమాటా ధరలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకూ టమాటా రేట్లు పెరుగుతూ జిహ్వ చాపల్యానికి పరీక్ష పెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు చేపట్టిన పాదయాత్రలో నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలను సీఎం పదవిని అధిరోహించిన తర్వాత విడతల వారీగా
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ఆయనను దేవుడిగా ఆరాధిస్తుంటారు అభిమానులు. ఆయన తెరపై కనిపిస్తే పూనకాలే. పవన్ సినిమా వస్తుందంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.
అమ్మను మించిన దైవం లేదంటారు. భర్త, పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది తల్లి. ముఖ్యంగా ఆడ పిల్లలకు అన్ని తానై చూస్తుంది. వారి మీద ఈగ కూడా వాలనివ్వదు. పరాయి కళ్లు పడితేనే ఓర్వలేకపోతుంది తల్లి.
ఆంధ్రప్రదేశ్లోని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది. గత ఎన్నికల హమీల్లో భాగంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఇప్పటికే అర్హులైన వారందరికీ అందిస్తూ.. ఆర్థిక చేయూతను ఇస్తుంది