రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలు ఖరారయ్యాయి. అత్యధికంగా ఎకరం విలువను 24.22 కోట్ల రూపాయలుగా పెంచింది ప్రభుత్వం. గతంలో దీని విలువ 22.02 కోట్ల రూపాయలుగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది కాస్త 24.22 కోట్లకు చేరింది. ఇంత ధర ఎక్కడంటే.. హైదరాబాద్ లోని సరూర్ నగర్, బహదూర్ పురా మండలాల్లో ఎకరం భూమికి ఇంత భారీ ధర నిర్ణయించారు. ఆ తర్వాత స్థానంలో హైదర్నగర్, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్ మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ […]
హైదరాబాద్- కరోనా సమయంలో నష్టపోయిన ఆదాయాన్ని రాబట్టుకునే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఈమేరకు ఏయే రంగాల్లో ఆదాయం సమకూరుతుందో పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అందులో భాగంగానే తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి పెరిగిన భూముల ధరలు అమలులోకి రానున్నాయి. తెలంగాణలో […]