ఆ గ్రామంలోని మహిళలు ఓ కీలక నిర్ణయానికి కట్టుబడి మంచి పనికి పూనుకున్నారు. ఒకేసారి 5 వేల మంది మహిళలు అవయవదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమం వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అంగీకార పత్రాలపై సంతకాలు చేయనున్నారు.