దేశంలో ఎంతో ప్రసిద్ది పొందిన ఆలయాల్లో ఒకటి ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి ఆలయం. రెండో భద్రాద్రిగా పేరు తెచ్చుకున్న ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి ఆలయంలో శ్రీరామ నవమి ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. తాజాగా ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాత్రి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సాంప్రదాయ పద్దతిలో వచ్చారు. పట్టు పంచె కట్టి.. తలపాక చుట్టి పళ్లంలో […]