త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ టీమ్ ఇండియా జట్టుని ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగనుండగా ఏడాది తరువాత టీ20 జట్టులో చేరిన శుభమన్ గిల్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. మరి ఆ నలుగురు క్రికెటర్ల పరిస్థితి ఏంటి, రిటైర్ అయినట్టేనా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా జట్టు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికే టీ20కు దూరం కాగా […]
ఆసియా కప్ 2023 ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. అయ్యర్, రాహుల్ కూడా ఆసియా కప్ లో ఆడతారు అని హింట్ ఇచ్చేసాడు.
ఈ ఏడాది చాలా మంది భారత క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా దూరమయ్యారు. బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం టీమిండియాలోని ఒక ఇద్దరు స్టార్లు ఆసియా కప్ కి అందుబాటులో ఉండడం లేదనే సమాచారం వినిపిస్తుంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోమారు తన మంచితనాన్ని చాటుకున్నాడు. సాయం చేయమంటూ తన దగ్గరకు వచ్చిన పేద విద్యార్థికి అండగా నిలిచాడు రాహుల్.
టీమిండియా డాషింగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై రాహుల్ భార్య అతియా శెట్టి రియాక్ట్ అయింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఐపీఎల్ లో గాయం తర్వాత.. ఈ మెగా టోర్నీతో పాటు డబ్ల్యూటీసి ఫైనల్ కి దూరమయ్యాడు రాహుల్. దీంతో సర్జరీ కోసం లండన్ కి వెల్లడైన రాహుల్.. సర్జరీ విజయవంతంగా ముగించుకున్నాడు. అయితే తాజాగా.. ఒక క్లబ్ లో డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.
ఈ సీజన్ ఐపీఎల్ లో నవీన్ ఉల్ హక్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. ప్రస్తుతం ముంబై తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో నవీన్ ఉల్ హక్ సెలబ్రేషన్ వైరల్ గా మారింది.
ఏడాది కాలంగా తనపై వస్తోన్న ట్రోలింగ్ గురుంచి రాహుల్ స్పందించాడు. ఏ ఆటగాడు కూడా కావాలని చెత్త ప్రదర్శన కనబరచడు. క్రికెటే మా జీవితం.. క్రికెట్ తప్ప మాకు మరొకటి తెలియదు. అలాంటప్పుడు కష్టపడటం లేదని ఎలా అనగలరు అంటూ ట్రోలర్లను రాహుల్ ప్రశ్నించాడు.
ఐపీఎల్ లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచులో స్టార్ బ్యాటర్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో ఎవరిని ప్రకటిస్తారు అనే అనుమానం అందరిలో ఉంది. తాజాగా ఈ విషయంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ ప్లేస్ లో ఎవరు ఆడబోతున్నారో చెప్పేసింది.
భారత ఆటగాళ్ల గాయాల సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. రానున్న నాలుగు నెలల్లో టీమిండియా చాలా కీలక టోర్నీలు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకొక్కరు గాయాల బారిన ఇప్పుడు టీమిండియాను ఆందోళనకి గురి చేస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్ ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా ఒక స్టార్ బ్యాటర్ గాయంతో WTC ఫైనల్ కూడా ఆడడం అనుమానంగా మారింది.