తాజాగా ఐపీఎల్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై తన విశ్వరూపం చూపించాడు రింకూ సింగ్. ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇక రింకూ సింగ్ ఇన్నింగ్స్ పాకిస్థాన్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ తో పోలుస్తూ.. నెట్టింట ఓ ఫోటో వైరల్ గా మారింది.