ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు సహా పలువురు భారతీయ విద్యార్థులకు బెదిరింపులు వెళ్లాయి. స్టూడెంట్స్ను చంపేస్తామంటూ ఒక గ్రూప్ వార్నింగ్ ఇచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం..
పంచ నదులు పారే పుణ్యభూమి పంజాబ్.. ఎప్పుడూ పచ్చని పంటపొలాలతో ఉండే ఆ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల క్రితం ఓ హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. మళ్లీ అలాంటి భయాందోళనలు కలిగించే కార్యక్రమాలు పంజాబ్లో జరుగుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఇంతకీ పంజాబ్లో ఏం జరుగుతోంది?
క్రికెట్ అనేది మనకు ఆట కాదు ఎమోషన్. ఏ ఆటలో అయినా సరే గెలుపోటములు సహజం. అలా అని ప్రతిసారి కూడా మన జట్టే గెలవాలనుకుంటే అది కుదరకపోవచ్చు. గెలిస్తే ఎంతలా ఆనందపడతామో.. ఓడిపోయినప్పుడు కూడా దాన్ని అదే స్పూర్తితో తీసుకోవాలి. కానీ భారత జట్టు.. ఆసియాకప్ లోని సూపర్ 4 దశలో పాక్ తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కొందరు ఆకతాయిలు దాన్ని తీసుకోలేకపోయారు. శ్రుతిమించే పనిచేశారు. దీంతో ఏకంగా కేంద్రం కల్పించుకోవాల్సి వచ్చింది. సీరియస్ […]
భారత్ ను ఎప్పుడెప్పుడు దెబ్బతీయాల అని పాకిస్తాన్ ఎదురుచూస్తుంటుంది. పాక్ ప్రోద్భలంతో అనేక మంది ఉగ్రవాదులు అక్కడి నుంచి భారత్ లో చొరబడే ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటు ఆయుధాలను, ఇతర పేలుడు పదార్ధాలను తీసుకోస్తుంటారు. వీరి కుట్రలను భారత్ సైనికులు ధీటుగానే తిప్పికొడుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. పాకిస్థాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేస్తున్న అనుమానిత ఉగ్రవాదుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హార్యానాలోని కర్నాలో ఆ నలుగురు ఉగ్రవాదులను […]
న్యూ ఢిల్లీ- భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మోదీతో పాటు 75వ గణతంత్ర్య వేడుకల్లో పాల్గొనే ఇతర ప్రముఖులకూ ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. ఈమేరకు పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ ప్రాంతంలోని ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు నిఘావర్గాలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులు, కీలక సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడం ఆ ఉగ్ర గ్రూపుల లక్ష్యమని ఇంటెలిజెన్స్ […]