ఎత్తైన శిఖరాలను అవలీలగా అధిరోహించే భారతీయ పర్వతారోహకుడు తప్పిపోయారు. ప్రపంచంలో అతిపెద్ద పర్వతాల్లో ఒకటైన పర్వతాన్ని అధిరోహించి తిరిగి వస్తుండగా మిస్ అయ్యారు. ఆచూకీ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
ప్రపంచాన్ని ఇప్పుడు భూకంపాలు వెంటాడుతున్నాయి.. ప్రకృతి మనిషిపై పగబట్టిందా అన్న తీరులో వరుస భూకంపాలు మనిషికి కంటిమీ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది అతి పెద్ద భూకంప టర్కీ, సిరియాలో సంభవించింది.. ఈ భూకంప ధాటికి 50 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఆదివారం నేపాల్ దేశంలో చోటుచేసుకున్న విమాన దుర్ఘటన గురించి అందరికి తెలిసింది. సంక్రాంతి పండగ వేళ ఆదేశంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లో అందులోని ప్రయాణికులు.. తమ గమ్యానికి చేరుకుంటాము అనుకునే సమయంలో సాంకేతి లోపంతో విమానం కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే అందులోని 72 మంది సజీవ దహనం అయ్యారు. అయితే ఈ భీకర ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో బయటకి వచ్చింది. ఈ విమానం కూలిపోయే సమయంలో అందులోని ఓ ప్రయాణికుడు ఫేస్ […]
ఈ మధ్యకాలంలో వివిధ రూపలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుని అనేక మంది అమాయకులు బలైపోయారు. అగ్నిప్రమాదాలు, రోడ్డు యాక్సిడెంట్స్, విమాన ప్రమాదాలు వంటివి చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా విమాన ప్రమాదాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఇటీవలే అమెరికాలో రెండు హెలికాఫ్టర్ లు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అలానే సాంకేతిక లోపంతో కొన్ని విమానాలు నేలపై కుప్పకూలిపోతున్నాయి. ఇలాంటి ఘటనల్లో పదుల సంఖ్యలో జనాలు దుర్మరణం చెందుతున్నారు. తాజాగా […]
ఈ మధ్యకాలంలో తరచు ఏదో ఒక ప్రాంతంలో విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిగా సమస్యలు, ఇతర కారణాలతో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నేపాల్ దేశంలో సంక్రాంతి పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టు లో ల్యాడ్ అవుతున్న విమానం ఒక్కసారిగా రన్ వేపై కుప్పకూలింది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం ఫోఖారాలోని అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల […]
ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తూర్పు అఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం ఏర్పడింది. నాటి భూకంపంలో 1000కి పైగా మృతి చెందగా, 1500లకు పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్ రాజధాని కఠ్మండూలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.58 గంటల సమయంలో కఠ్మండూలో భూమి కంపింది. దీంతో ప్రజలు భయంతో […]
పానీ పూరి.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరికీ నోరూరిపోతూ ఉంటుంది. పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు.. అన్నీ రకాల రుచులను కలిగి ఉంటుంది. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా పానీ పూరి బండి కనిపిస్తే చాలు.. లగెత్తుకుంటూ వెళ్తారు. నార్త్ ఇండియా లో పానీ పూరికి మంచి డిమాండ్ ఉంది.. అక్కడ నుంచి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ పానీ పూరి అంటే ఎంతో ఇష్టపడేవాళ్లు పెరిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో […]