ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఇందుకోసం పోటా పోటీగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.