ఓ వాలంటీర్ వీఆర్వోకు గట్టి షాక్ ఇచ్చాడు. పట్టాదారు పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి చివరకు ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు ఓ వీఆర్వో. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో జరిగింది.
రాధా హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాధాను హత్య చేసింది కాశీరెడ్డి అని పోలీసులు అనుమానించారు. కానీ, ఈ కేసు ఊహించని ములుపు తిరగడంతో చివరికి నిందితుడు భర్త మోహన్ రెడ్డి అని పోలీసులు తేల్చారు. అసలు నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలుసా?
నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని 108 సిబ్బందిని కోరగా నిబంధనలు వర్తించవంటూ తేల్చి చెప్పారు. దీంతో తండ్రి కుమారుడి మృతదేహాన్ని బైక్ పై ఇంటికి తీసుకెళ్లాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికులకు కన్నీరును తెప్పిస్తుంది. అసలు ఏం జరిగిందంటే? ఇది కూడా చదవండి: Hyderabad: రాష్ట్రంలో మరో పరువు హత్య.. నడిరోడ్డుపై భార్య ముందే దారుణం! అది ఏపీలోని నెల్లూరు జిల్లా సంగం ప్రాంతం. శ్రీరామ్, ఈశ్వర్ అనే ఇద్దరు […]
సమాజంలో మహిళలకు రోజు రోజుకు లైంగిక వేధింపులకు ఎక్కువవుతున్నాయి. మూడేళ్ల పసి పిల్లల నుంచి 90 ఏళ్ల ముసలవ్వల వరకు ఎవ్వరినీ కూడా వదలకుండా కామంతో బరితెగించి ప్రవర్తిస్తూ అడ్డుగోలు అరాచకాలను శ్రీకారం చుడుతున్నారు. ఇక కొందరు పెళ్లైన వివహితలపై కన్నేస్తూ ఒప్పుకునేదాక వెంటపడతారు. కాదంటే హత్యలకు కూడా వెనకాడని పరిస్థితులు దాపరిస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహితపై కామాంధుడు కాటేయబోయి ఏకంగా భర్తపైనే దాడి చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిని […]
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. వారిని నిత్యం సమాజంలో తిరిగే కొందరు గుంట నక్కలు వేధిస్తుంటారు. వారు చెప్పినట్లు చేస్తే సరి.. లేకుంటే, వేధింపులు, బెదిరింపులు, అవరసమైతే ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటంలేదు. తాజాగా రెండేళ్ల క్రితం పెళ్లై, 5 నెలల బాబు ఉన్న మహిళను, ఓ కామాంధుడు తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. తన మాటవినని ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం లో చోటుచేసుకుంది. మరిన్ని క్రైమ్ […]