తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మోరంచ వాగు ఉధృతికి మోరంచపల్లి గ్రామం నీట మునిగింది. 1500 మంది గ్రామస్తులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. వీరంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆమె కాపురంలో సెల్ ఫోన్ కాక రేపింది. తరచూ ఫోనుతోనే గడపడటం, గంటలు గంటలు మాట్లాడుతుంటడంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన మహిళ.. తిరిగి వచ్చింది. అయితే...
హైదరాబాద్ లో ఇటీవల ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలడంతో సీపీఆర్ చేసి కానిస్టేబుల్ అతడిని కాపాడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మురువకముందే మరో కానిస్టేబుల్ ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి అతడి ప్రాణాన్ని నిలబట్టాడు.