సైదాబాద్కు చెందిన జయలక్ష్మి వరల్డ్ చిల్ట్రన్స్ పార్లమెంట్ ప్రధానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జయలక్ష్మి డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోంది. గతంలో ఆమెకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ నుంచి ‘డే ఆఫ్ ది గర్ల్ ఛాలెంజ్ రన్నరప్-2021’ పురష్కారం వచ్చింది. అంతేకాదు! ఛేంజ్ మేకర్ అన్న అవార్డు కూడా వచ్చింది. జయలక్ష్మి సాధించిన విజయాలపై ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ స్టోరీ వచ్చింది. ఆ స్టోరీలో ఈ విధంగా […]