ప్రతిష్ఠాత్మక మ్యాచ్లో రన్మెషీన్ విరాట్ కోహ్లీ శతక్కొట్టాడు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరిగిన సమయంలో క్రీజులో అడ్డుగోడలా నిలిచిన కింగ్.. అదే జోరుతో 500వ అంతర్జాతీయ మ్యాచ్ చిరస్మరణీయం చేసుకున్నాడు.