ఐసీసీ వన్డే ప్రపంచకప్ తిరిగి జరిగేది 2027లో. టీమ్ ఇండియాకు సారధ్యం వహించేది రోహిత్ శర్మేనా అంటే కావచ్చనే అన్పిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీమ్ ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటన ఉంది. ఆ దేశంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మొత్తం 5 టీ20 మ్యాచ్లు, 3 వన్డేలు ఆడుతుంది. 2026 జూలై 1న ప్రారంభమై 19వ తేదీన ముగుస్తుంది. ఇది ఐసీసీ […]