మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల నుండి ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు చాలా మంది ప్రముఖులు చదివిన స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇక ఈ సంవత్సరంతో ఈ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా హెచ్ పీఎస్ స్కూల్ గురించి ప్రత్యేక కథనం మీకోసం.