ఇక నుంచి థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింకులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు ఊరట లభించనుంది. మరి ఎంత మేర ఈ ధరలు తగ్గుతాయంటే?
ఢిల్లీ వేదికగా జరిగిన 49వ జీఎస్టీ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, స్టేషనరీ వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే అధిక ధరలో అల్లాడుతున్న సామాన్యులపై జీఎస్టీ రూపంలో మరో భారం పడనుంది. ఒక వైపు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుంటే.. మరో వైపు ప్రభుత్వం కనిపించినదానిపైనల్లా పన్నులు వేసుకుంటూ పోతోంది. అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం రెండూ సామాన్యులపైనే గురిపెట్టి మరి బాదుతున్నాయి. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశంలో పలు రకాల నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను పెంచిన సంహతి తెలిసిందే. పెంచిన జీఎస్టీ రేట్లు ఈ […]
ఇటీవల దేశంలోని ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఇంధనంపై పన్నులు కొంత శాతం తగ్గించుకుంది ప్రభుత్వం. అయితే ఆ లోటు పాటు ని పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ రూపంలో బాదే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, రాష్ట్రాలు కలిసుండే జీఎస్టీ మండలి పలు కీలక ప్రతిపాదనలు చేసింది. చండీగఢ్ లో జరుగుతున్న 47 వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లు మార్చి మరికొన్నింటి విషయంలో […]