రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణపై తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ.. జీఏడీ, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. పరేడ్ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై చర్చించుకున్నారు. రాజ్ భవన్ లోనే పరేడ్ నిర్వహించే అవకాశాలపైనే చర్చ నడిచినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో హైకోర్టు.. ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బుధవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే […]
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ పలువురు నేతలను కలుస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి తన పార్టీ పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు పలు గ్రామాలు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అయ్యారు. సమావేశం పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్తో పలు విషయాలపై […]
న్యూ ఢిల్లీ- ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన సిరివెన్నెల వారం రోజుల పాటు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోది సహా సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదిగో ఇప్పుడు సిరివెన్నెల మృతికి సంతాపాన్ని తెలియచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వారి కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. […]
తెలంగాణ తొలి స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నుకోనున్నారు. మేరకు ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనను గవర్నర్ తమిళిసై నియమించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీగా శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పంపిన ఫైల్ పై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు. మొదట కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ […]
తెలంగాణ భవన్లో విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్పిపి నేత డాక్టర్ కె .కేశవ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమేనని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం రాలేదని… ఈరోజే (సెప్టెంబర్ 17) మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు. ఇవాళ మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు. 1947, ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదని, ఏడాది తర్వాత […]